• Other News
  • Live TV
  • వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్

    Reporter
    Journalist Chinna Telangana  |  February 1, 2026, 4:35 pm
    వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్

    కిస్మత్ పూర్ సాయిబాబా నగర్ కాలనీ సమస్యలను నాయకులు గోకరి సురేష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సాయిబాబా నగర్ కాలనీ అభివృద్ధి విషయంలో అధికారులతో మాట్లాడి వెంటనే పనులను స్టార్ట్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మూడు రోడ్లు వేయించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే మా కాలనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా పనులను కూడా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం అందించడం జరిగింది
    ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow