కిస్మత్ పూర్ సాయిబాబా నగర్ కాలనీ సమస్యలను నాయకులు గోకరి సురేష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సాయిబాబా నగర్ కాలనీ అభివృద్ధి విషయంలో అధికారులతో మాట్లాడి వెంటనే పనులను స్టార్ట్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మూడు రోడ్లు వేయించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే మా కాలనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా పనులను కూడా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు
Trending Now:
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ