చౌటుప్పల్, ఏప్రిల్ 17 (వార్త పత్రిక)
పై విషయనుసారం తమరితో విన్నపించేదేమనగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా విచ్చలవిడిగా రాత్రి పగలు అనే తేడా లేకుండా చౌటుప్పల్ హైవే మీదుగా నల్లమట్టని తరలిస్తున్నారు. తరలిస్తున్న వారిని ఇదేమిటని నిలదీయగా నాకు అనుమతులు ఉన్నాయి అని అంటున్నారు. నాకు అవగాహన ఉన్నంతవరకు ఒకవేళ అనుమతులు ఇచ్చిన రాత్రి సమయంలో ఎలా అనుమతి ఇస్తారు. ఈ టిప్పర్ల వలన చౌటుప్పల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయాన్ని చౌటుప్పల్ లోని సంబంధిత ఎమ్మార్వో,సీఐ కి తెలియజేసి విషయం వారి దృష్టికి తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదు కావున అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్ల పై అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి
TELANGANA WARANGAL
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది