కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ పోల్ నగరా మోగింది. అక్కడి 30 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో వరుసగా మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార ఏఐఎన్ఆర్సీ- బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ లభించిన విజయాల విశ్వాసంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఎన్నికల బరిలోకి దూకుతోంది. ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) వ్యవస్థాపకుడు ఎన్. రంగసామి ప్రస్తుతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 2001- 2008, 2011- 2016 కాలంలోనూ సీఎంగా పనిచేశారు. ప్రజల ముఖ్యమంత్రిగా పిలవబడే రంగసామి, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనపై దృష్టిసారిస్తారు.
NATIONAL
పుదుచ్చేరిలోనూ మోగిన నగారా- 30 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు-
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ