చౌటుప్పల్, మే 02,(వార్త పత్రిక);రెవెన్యూ డివిజనల్ కార్యాలయములు నందు ప్రజావాణి పిర్యాదులు స్వీకరించుటకు గాను తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించినందున ఇక నుండి ప్రతి సోమవారము ఈ డివిజన్ పరిధిలోని మండలాలు అనగా చౌటుప్పల్,నారాయణపురం, బి.పోచంపల్లి, వలిగొండ మరియు రామన్నపేట మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ప్రజావాణి నందు దరఖాస్తులు సమర్పించుటకు రెవెన్యూ డివిజనల్ కార్యాలయము, చౌటుప్పల్ కు సంబంధించి, ఎంపిడిఓ కార్యాలయము మీటింగ్ హాలు నందు నిర్వహించనైనది. కావున ఈ ఐదు మండలాల
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని రెవెన్యూ డివిజన్ అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు
TELANGANA NALGONDA
ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్డిఓ శేఖర్ రెడ్డి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది