వార్త పత్రిక
ములుగు జిల్లా తాడ్వాయి మండలం MPDO కోడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం చెరువులో పరిశీలన పూడిక తీత పనులు చేస్తున్న కూలీలను బుధవారం విజిటింగ్ చేసి కూలీ డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది వారికి ORS ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది లింగాలలో ఇందిరమ్మ ఇండ్లు విజెట్ చేసి లబ్దిదారులతో మాట్లాడం జరిగింది లింగాలలో సర్పంచ్ చేతులమీదుగా చలివేంద్రం ఓపినింగ్ చేయడం జరిగింది మరియు నర్సరీనీ విజట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ APO పంచాయతీ కార్యదర్శి మోడెమ్ రాజేష్ పిల్డ్అస్టెంట్ ఒకే ప్రసాద్ వార్డు సభ్యులు మంకీడి జగన్ నాగేశ్వరావు ఆశవర్కర్ చేల పుష్ప గ్రామపెద్దలు తదతరులు పాల్గొన్నారు
TELANGANA
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయితీ సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ గ్రామం లింగాల ఆధ్వర్యంలో
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది