వార్తాపత్రిక ప్రతినిధి అనంతపురం
సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రములో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ శోభ యాత్రలో మరియు భజన పాల్గొని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ,టీడీపీ మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్,మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, సి సి హరి,పూజారి శంకర,పల్లె భాస్కర్,టీడీపీ పట్టణ అధ్యక్షులు వడ్డీ సూరి,బీజేపీ కన్వీనర్ మంజునాథ్,మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, మాగేచెరువు మాజీ సర్పంచ్ రంగేపల్లి నరసింహులు,రంగేపల్లి నాగరాజు,తూముకుంట బాలు,నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
ANDHRA PRADESH
హనుమాన్ శోభ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది