న్యూఢిల్లీ, మార్చి 12 : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గౌరవార్థం దేశ వ్యాప్తంగా స్మారకోపన్యాసాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి, అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్రెడ్డి, నేతలతో చర్చలు జరిపారు. ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు.
NATIONAL
అటల్ గౌరవార్థం పలు కార్యక్రమాలు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ