కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు మీన మాస పూజల కోసం తెరుచుకున్నాయి. మార్చి 14(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ గర్భగుడిని తెరిచి దీపాన్ని వెలిగించారు. అనంతరం పవిత్రమైన 18 మెట్ల దిగువనున్న ఆజి వద్ద అగ్నిని వెలిగించారు. ఇక మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. కలభాభిషేకం, పడి పూజలు ప్రారంభమయ్యాయి.మార్చి 15 నుంచి భక్తులకు దర్శనంమార్చి 15 (ఆదివారం) ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కలభాషికేకం, పడిపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మీనం నెల పూజలు పూర్తయ్యాక మార్చి 19 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
NATIONAL
శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం-
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ