ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ప్రారంభం, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పండుగలు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ ఆశలు, అవకాశాలు, సంతోషాన్ని తీసుకువస్తాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాసి శుభాకాంక్షలు తెలిపారు
NATIONAL
దేశ ప్రజలకు ఉగాది, హిందూ సంవత్సరాది శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ